(శనివారం నవీనమ్) శతమొండి…రణపెంకి…ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఈ రెండు పదాలూ వర్తిస్తాయి. ఈ లక్షణాలే పట్టిన పట్టులో ఆయన్ని మడమతిప్పని యోధుడిగా నిలబెట్టాయి. ఈ…
ఉత్తరాంధ్ర, విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన ప్రచండ తుపాను ‘హుదూద్’ ప్రాంతాల పునర్నిర్మాణం మొదలుకాలేదు. బాధితుల సహాయ, పునరావాసాలపై ప్రభుత్వం హామీలు నెరవేరలేదు. ఒక్క పటిష్ట,…