ఓటుకినోటు కేసులో న్యూస్ టివిల బ్రేకింగ్ న్యూస్ లు ఆగిపోయాయి. తెలంగాణా పాలకపక్షమైన టిఆర్ఎస్ నుంచి మీడియాకు లీకులు ఆగిపోవడమే ఇందుకుమూలం. తెలుగుదేశం అధినేత పట్ల చర్యతీసుకునే…
నోటుకి ఓటు తగాదాలో ” ఇది తనను ఎన్నుకున్న 5 కోట్లమందినీ అవమానించడమే” నన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిప్రాయంతో నాకు సంబంధం లేదనీ, ఆ…
టిఆర్ఎస్, తెలుగుదేశం సహా అన్నిప్రధాన పార్టీలూ సాధారణ ఎన్నికల్లో ఓట్లు కొంటున్నాయి. ప్రభుత్వాన్ని నిలుపుకోడానికి ప్రజాప్రతినిధులను పార్టీ మారేలా ప్రలోభపెట్టే సామదానబేధదండోపాయాలను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీయే. తిరుగులేని…