సోషల్ మీడియాలో రసేవారు ఎక్కువ చదివేవారు తక్కువ అయిపోయారు. స్మార్ట్ ఫోన్లు, టాబ్ ల విస్తృతి ఇందుకు ఒక కారణం. పాఠకులు తగ్గిపోవడం వల్ల శక్తివంతమైన సోషల్…
-పెద్దాడ నవీన్
బిజెపి-కాంగ్రెస్ పార్టీల మధ్య ఉత్తర భారత దేశంలో “ట్విట్టర్” యుద్ధమే జరుగుతోంది. 140 అక్షరాల కు పరిమితమైన ట్విట్టర్ ఎందువల్లనో దక్షిణ భారతదేశానికి అంతగా విస్తరించలేదు. అయితే…